చెత్తను తొలగించడంలో మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యం

66చూసినవారు
సంగారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ పాఠశాల ముందు ప్రధాన రహదారి పక్కన చెత్త తొలగించడంలో మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నారు. రోడ్డుపై చెత్త వేసే వారికి జరిమానాలు విధించాలని కలెక్టర్ ఆదేశించిన కూడా మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదు. రోడ్డుపై ఉన్న చెత్తను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు. మరోసారి రోడ్డుపై వేయకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని విన్నవించారు.

సంబంధిత పోస్ట్