సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం మొగుడంపల్లి మండలం గొపన్ పల్లి గ్రామంలో బుధవారం రాత్రి ఊరడమ్మ జాతర ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలోసర్పంచ్ శ్వేత సీతారాం రెడ్డి, ఎం పీ టీసీరాంచంధర్, గ్రామ పెద్దలు రవీందర్ రెడ్డి, మాణిక్ రెడ్డి, గ్రామ ప్రజలు బారీ సంఖ్యలో పాల్గొన్నారు.