బావిలోంచి మృతదేహాన్ని వెలికితీసిన అగ్ని మాపక సిబ్బంది

21270చూసినవారు
బావిలోంచి మృతదేహాన్ని వెలికితీసిన అగ్ని మాపక సిబ్బంది
సంగారెడ్డి జిల్లా చిరాక్ పల్లి పోలీసు స్టేషన్ పరిధిలోని మొగుడంపల్లి శివారులోని వ్వవసాయ బావిలో నుంచి రాజు అనే యువకుని మృతదేహాన్ని వెలికితీశారు. అగ్నిమాపక సిబ్బంది వెలికితీసినట్లు, జహిరాబాద్ అగ్ని మాపక కేంద్రం అధికారి పాలెం ప్రశాంత్ బుధవారం సాయంత్రం తెలిపారు.

ట్యాగ్స్ :