సభా ప్రాంగణాన్ని పర్యవేక్షించిన ప్రత్యేక భద్రత బలగాలు

4220చూసినవారు
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు మండలం పటేల్ గూడలో నిర్వహించనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బహిరంగ సభ ప్రాంగణం పరిసరాలను మంగళవారం ఉదయం ప్రత్యేక భద్రత బలగాలు హెలికాప్టర్ లో వచ్చి స్వయంగా పర్యవేక్షించాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్