లోక్ సభ స్పీకర్ సంచలన వ్యాఖ్యలు

79చూసినవారు
లోక్ సభ స్పీకర్ సంచలన వ్యాఖ్యలు
లోక్ సభలో స్పీకర్ ఓం బిర్లా వ్యాఖ్యల పై సభలో గందర గోళం నెలకొంది. దేశంలో ఎమర్జెన్సీ ఒక చీకటి అధ్యాయం అని ఆయన వ్యాఖ్యానించారు. దాన్ని సభ ఖండిస్తోందని అన్నారు. స్పీకర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సభ్యులు అభ్యంతరం తెలిపారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. నిరసనల మధ్యే సభను వాయిదా వేస్తున్నట్టు ఓం బిర్లా ప్రకటించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్