కమలతల్ కు సేవామూర్తి అవార్డు

57చూసినవారు
కమలతల్ కు సేవామూర్తి అవార్డు
రూపాయికే ఇడ్లీలను అందిస్తూ ఎంతో మంది కడుపు నింపుతోన్న TNకి చెందిన కమలతల్ ను ఏపీ, TG రాష్ట్రాల మంత్రులు సత్కరించారు. ఓ ప్రైవేటు అవార్డుల వేడుకలో ఆమెను ’సేవా రత్న‘తో సత్కరించారు. రూ.50వేల సాయాన్ని అందించారు. గత 35 ఏళ్లుగా ఆమె రూ.1కే ఇడ్లీలు అందిస్తున్నారు. 600 ప్లేట్లు విక్రయిస్తూ తన అవసరాల కోసం రూ.100 చొప్పున ఆదా చేస్తున్నారు. ఆమెను అభినందించాల్సిందేనంటూ ఐఎఎస్ జయేశ్ రంజన్ ఫొటోలను ఎక్స్ లో షేర్ చేశారు.

సంబంధిత పోస్ట్