భర్తను చంపి ఇంట్లో పాతిపెట్టింది (వీడియో)

179905చూసినవారు
ఒడిశాలోని నయాగరా జిల్లా ఓడ్గావ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన దారుణం తాజాగా వెలుగులోకి వచ్చింది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ మహిళ తన భర్తను చంపింది. అనంతరం భర్త మృతదేహాన్ని ఇంట్లోనే గొయ్యి తీసి పాతి పెట్టింది. స్థానికుల సమాచారంతో పోలీసులు మృతదేహాన్ని వెలికి తీసి, పోస్టుమార్టం నిమిత్తం మార్చరీకి తరలించారు. ఈ కేసులో నిందితురాలితో పాటు మరో మహిళను అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అందాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్