ట్రంప్‌పై కాల్పులు.. విచారణకు టాస్క్‌ఫోర్స్

58చూసినవారు
ట్రంప్‌పై కాల్పులు.. విచారణకు టాస్క్‌ఫోర్స్
అమెరికా అధ్యక్ష ఎన్నికలో బరిలో నిలిచిన డోనాల్డ్ ట్రంప్‌పై కాల్పుల ఘటన సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై విచారణకు తాజాగా ద్వైపాక్షిక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయనున్నారు. ఓటింగ్ ద్వారా యూఎస్ ప్రతినిధుల సభ నిర్ణయం తీసుకుంది. దానికి 416 ఓట్లతో తీర్మానం ఆమోదం తెలిపింది. ఈ టాస్క్‌ఫోర్స్‌లో ఏడుగురు రిపబ్లికన్ సభ్యులు, ఆరుగురు డెమోక్రాట్లకు చోటు దక్కింది.

సంబంధిత పోస్ట్