ఇన్‌స్టాలో అత్యధిక మంది ఫాలోవర్లతో రెండో భారతీయురాలిగా నిలిచిన శ్రద్ధా కపూర్

62చూసినవారు
ఇన్‌స్టాలో అత్యధిక మంది ఫాలోవర్లతో రెండో భారతీయురాలిగా నిలిచిన శ్రద్ధా కపూర్
ఇన్‌స్టాగ్రామ్ లో అత్యధిక మంది ఫాలోవర్లతో నటి ప్రియాంక చోప్రా(91.8 మిలియన్లు)ను హీరోయిన్ శ్రద్ధా కపూర్ (91.9 మిలియన్లు) అధిగమించింది. దీంతో 91.9 మిలియన్ల మంది ఫాలోవర్లతో రెండో భారతీయురాలిగా శ్రద్ధా నిలిచింది. ఇక భారత్ నుంచి ఇన్‌స్టాలో 270 మిలియన్ల మంది ఫాలోవర్లతో క్రికెటర్ విరాట్ కోహ్లి మొదటి స్థానంలో ఉన్నాడు. ఇటీవల శ్రద్ధా 91.3 మిలియన్ల మంది ఫాలోవర్లతో పీఎం మోదీని అధిగమించిన విషయం తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్