దుబ్బాకలో రఘునందన్ ఇంటింటి ప్రచారం

84చూసినవారు
దుబ్బాక నియోజకవర్గ కేంద్రంలో మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. పట్టణంలోని ఆయా దేవాలయాల్లో పూజలను నిర్వహించి, ప్రచారాన్ని ప్రారంభించారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచానని, బీజేకి ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు.

సంబంధిత పోస్ట్