విద్యుదాఘాతంతో యువకుడు మృతి

6021చూసినవారు
విద్యుదాఘాతంతో యువకుడు మృతి
ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో యువకుడు మృతిచెందిన సంఘటన మర్కుక్ మండలంలోని పాములపర్తి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. మర్కుక్ పోలీసుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన లెంకల బాను ప్రాద్ (26) నీళ్ళ కోసం ఇంట్లో ఉన్న సంపు మోటారు వేశాడు. సంపులో ఉన్న మోటార్ రిపేర్ రావటంతో మరమ్మతులు చేసే క్రమంలో విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్