ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

93732చూసినవారు
ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
దేశంలో నాలుగో విడత ఎన్నికలకు ఇవాళ నోటిఫికేషన్ విడుదలైంది. ఏపీ, తెలంగాణ, బిహార్, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, యూపీ, బెంగాల్, జమ్మూకశ్మీర్ రాష్ట్రాల్లోని 96 లోక్ సభ స్థానాలకు, ఏపీ, బిహార్ అసెంబ్లీ స్థానాలకూ ఎన్నికలు జరగనున్నాయి. నేటినుంచి ఈనెల 25 వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. మే 13న పోలింగ్, జూన్ 4న ఫలితాలు వెల్లడి కానున్నాయి.

సంబంధిత పోస్ట్