దేశంలో నాలుగో
విడత ఎన్నికలకు ఇవాళ
నోటిఫికేషన్ విడుదలైంది. ఏపీ, తెలంగాణ, బిహార్
, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, యూపీ, బెంగాల్, జమ్మూకశ్మీర్ రాష్ట
్రాల్లోని 96 లోక్ సభ స్థానాలకు, ఏపీ, బిహార్ అసెంబ్లీ స్థానాలకూ
ఎన్నికలు జరగనున్నాయి.
నేటినుంచి ఈనెల 25 వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. మే 13న పోలింగ్, జూన్ 4న
ఫలితాలు వెల్లడి కానున్నాయి.