పార్టి కార్యాచరణ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్

81చూసినవారు
పార్టి కార్యాచరణ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్
హైదరాబాదులోని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పార్టీ కార్యాచరణ కార్యక్రమంలో భాగంగా శనివారం జిల్లాల వారిగా గాంధీ భవన్ లో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షి సంబంధిత ఏఐసీసీ ఇంచార్జ్ లు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొని ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి పలు అంశాలపై మరియు జగిత్యాల జిల్లాలోని పలు కార్యక్రమాలపై చర్చించారు.

సంబంధిత పోస్ట్