జిల్లా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి: పొన్నం ప్రభాకర్

81చూసినవారు
జిల్లా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి: పొన్నం ప్రభాకర్
రెండ్రోజుల నుంచి సిద్దిపేట జిల్లాలో భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో ఆదివారం రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ జిల్లాలో పరిస్థితిని సమీక్షించారు, జిల్లా కలెక్టర్, పోలీసు కమిషనర్, ఇరిగేషన్, రెవెన్యూ, పంచాయతీ రాజ్ తదితర అన్ని శాఖల అధికారులతో ఫోన్ ద్వారా జిల్లాలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేశారు.

సంబంధిత పోస్ట్