Update: వడియారం ప్రమాదంలో 5కి చేరిన మృతుల సంఖ్య

55చూసినవారు
చేగుంట మండలం వడియారం హైవే బైపాస్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. మొదటగా నలుగురిని గుర్తించినప్పటికీ. మేకల తొలగింపులో మరో మృతదేహం లభించింది. మధ్య ప్రదేశకు చెందిన 12 మంది మహారాష్ట్ర నుంచి మేకలను మండికి తీసుకువెళ్తున్నారు. వడియారం వద్ద ముందు వెళ్తున్న లారీని మేకల లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్