గుర్తు తెలియని మృతదేహం లభ్యం

79చూసినవారు
గుర్తు తెలియని మృతదేహం లభ్యం
మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాళ్లకల్ శివారులోని ప్రసాద్ హోమ్స్ వెంచర్ లో మృతదేహం కలకలం రేపింది. గుర్తుతెలియని యువకుడి కుళ్లిన మృతదేహం లభ్యమైనట్లు ఎస్సై కరుణాకర్ తెలిపారు. కుళ్లిపోయని యువకుడిని బిచ్చగాడుగా అవమానిస్తున్నట్లు ఎస్సై అన్నారు. సుమారు 35 ఏళ్ల వయస్సు కలిగి, ఎర్రని టీ షర్టు, నల్ల కలరు ప్యాంటు ధరించి బెల్టు ఉన్నట్లు వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్