చిరుత పులి సంచారం.. భయాందోళనలో ప్రజలు

22419చూసినవారు
చిరుత పులి సంచారం.. భయాందోళనలో ప్రజలు
మెదక్ జిల్లాలో చిరుత పులి కలకలం రేపింది. కౌడిపల్లి మండలం సలావత్ పూర్ గ్రామ శివారులోని సదరన్ కుంట సమీపంలో లేగ దూడపై చిరుత దాడి చేసింది. శనివారం రాత్రి చాకలి శ్రీశైలం అనే రైతు వ్యవసాయ పొలం వద్ద ఉన్న లేగ దూడను చిరుత ఎత్తుకెళ్లి చంపేసింది. దీంతో స్థానిక రైతులు భయాందోళనకు గురయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్