కన్న బిడ్డలకు విషం ఇచ్చిన తల్లి...

77చూసినవారు
కన్న బిడ్డలని అత్యంత కరకషంగా విషమిచ్చి ఓ తల్లి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం రుద్రారం గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం చోటుచేస్తుంది. గ్రామానికి చెందిన ఓ మహిళ తన ముగ్గురు పిల్లలకు విషమిచ్చి తాను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్