లోన్ కట్టలేక వ్యక్తి సూసైడ్

68చూసినవారు
లోన్ కట్టలేక వ్యక్తి సూసైడ్
బెజ్జంకి మండలం కల్లెపల్లి గ్రామానికి చెందిన సత్తయ్య (50) హౌసింగ్, ట్రాక్టర్ లోన్ తీర్చలేక శుక్రవారం మధ్యాహ్నం పురుగు మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు సిద్దిపేట ఆసుపత్రికి తరలించగా అక్కడి నుండి నిమ్స్ కి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. మృతుని కుమారుడు హరీశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ కృష్ణా రెడ్డి తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్