భక్తులతో సందడిగా మారిన కొమురవెల్లి మల్లన్న ఆలయం

85చూసినవారు
భక్తులతో సందడిగా మారిన కొమురవెల్లి మల్లన్న ఆలయం
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లన్న ఆలయం ఆదివారం భక్తులతో సందడిగా మారింది. ఆలయ పరిసరాలు మల్లన్న నామస్మరణతో మారుమోగాయి. స్వామివారికి అభిషేకాలు, పట్నాలు, ఒడిబియ్యం, అర్చనలు, గంగిరేణి చెట్టుకు ముడుపులు కట్టి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాట్లను ఆలయ ఈవో, సిబ్బంది పర్యవేక్షించారు.
Job Suitcase

Jobs near you