రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

25889చూసినవారు
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండల పరిధిలోని గౌసాబాద్ గ్రామ శివారులో బుధవారం ఎదురెదురుగా వస్తున్న లారీ, కారు ఢీకొని కారులో ఉన్న అమర్ దీప్ అనే వ్యక్తి కారులో ఇరుక్కొని చనిపోయాడు. రోడ్డు మూల మలుపు కావడంతో ఎదురుగ వస్తున్న వాహనాల్ని అంచన వేయడంలో విఫలమై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు తెలిపారు. ఎస్సై నరేష్ ప్రమాద స్థలికి చేరుకొని సంఘటన స్థలాన్ని పరిలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్