2018 నుంచి కేరళలో నిఫా వైరస్ కలకలం

77చూసినవారు
2018 నుంచి కేరళలో నిఫా వైరస్ కలకలం
కేరళలో 2018 నుంచి నిఫా వైరస్ కలకలం మొదలైంది. పాజిటివ్ వచ్చిన పేషంట్స్లో ఆరుగురు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. 2018లో కోజికోడ్లో ఒకరు, 2019లో కొచ్చిలో ఒకరు, 2023లో కోజికోడ్లో నలుగురు మాత్రమే నిఫా నుంచి కోలుకున్నారు. కేరళలో 2018లో 18 మందికి నిఫా వైరస్ సోకితే 17 మంది చనిపోయారు. 2021లో ఒకరు, 2023లో ఇద్దరు నిఫా వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. 2024లో ఇప్పుడు బాలుడు చనిపోవడం కేరళ ప్రజల్లో కలవరపాటుకు కారణమైంది.

సంబంధిత పోస్ట్