ప్రతిష్టాత్మక బాసర ట్రిపుల్ ఐటీకి చొప్పదండి జడ్పి హైస్కూల్ బాలికలు నుండి ముగ్గురు విద్యార్థినిలు బుధవారం ఎంపిక య్యారు. బాలికల హై స్కూల్విద్యార్థులు ఎలిగేటి సవిత, గాలిపెల్లి అక్షిత లు 10 వ తరగతిలో 10 జీపీఏ సాధించి ట్రిపుల్ ఐటీ కి ఎంపిక కాగా అనుమల్ల నవీన్ 10లో 9. 8
జీపీఏ సాధించి ట్రిపుల్ ఐటీకి ఎంపిక య్యాడు. విద్యార్థినులను ఉపాధ్యాయులు అభినందించారు.