ముంబై వెళ్లిన ప్రభుత్వ విప్

57చూసినవారు
ముంబై వెళ్లిన ప్రభుత్వ విప్
తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో ముంబైలోని బొరివలిలో జరుగుతున్న బతుకమ్మ ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొనడానికి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదివారం వెళ్లారు. అక్కడ ఛత్రపతి శివాజీ విమానాశ్రయంలో మైదరపు రాజేందర్ రెడ్డి, రాజేష్, మహిపాల్, నరేష్, కుమార్, సాయిబాబా నగర్ పోచమ్మ టెంపుల్ ట్రస్ట్ సభ్యులు తెలుగు అసోసియేషన్ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు.

సంబంధిత పోస్ట్