ఆర్థిక సాయం అందించిన స్నేహితులు

75చూసినవారు
ఆర్థిక సాయం అందించిన స్నేహితులు
సైదాపూర్ మండలం బొమ్మకల్ గ్రామనికి చెందిన మైల రాజు (ఫీల్డ్ అసిస్టెంట్) అనారోగ్యంతో బాధపడుతున్నాడు. గురువారం రాజు గురువులు కేతిరి సంపత్ రెడ్డి, బండి రాజయ్య, తోటి మిత్రులు రూ. 21, 500 ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో అతని మిత్రులు ఏరుకొండ సుధీర్, రాయబారపు రజనీకాంత్, ఒల్లాల రవీందర్, కాటుక రమేష్, పత్తిపాక తిరుపతి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్