కొత్త చట్టాలపై అవగాహన కార్యక్రమం

68చూసినవారు
కొత్త చట్టాలపై అవగాహన కార్యక్రమం
మల్లాపూర్ మండలంలోని హుస్సేన్ నగర్లో ఆదివారం పోలీసుల ఆధ్వర్యంలో కొత్త చట్టాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ కిరణ్ కుమార్ మాట్లాడుతూ. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త చట్టాల గురించి అందరికీ తెలిసే విధంగా వివరించారు. మొహర్రం పండుగను శాంతియుతంగా నిర్వహించుకోవాలని సూచించారు. పోలీస్ సిబ్బంది, హుస్సేన్, నగర్ ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్