కోరుట్ల: పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

76చూసినవారు
కోరుట్ల: పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
అయిలాపూర్ గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 2002-2003 పూర్వ విద్యార్థిని, విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనాన్ని 21సంవత్సరాల తరువాత ఘనంగా నిర్వహించుకున్నారు. విద్యార్థులు ఒక్కచోట చేరి పాత రోజులను గుర్తుకు చేసుకున్నారు. అనంతరం వారికి విద్యను బోధించిన గురువులు నిలకంఠం, లక్ష్మి నర్సయ్య, భూమాచారి, అంజిరెడ్డి, రాజగోపాల్, సుధాకర్ గార్లకు సన్మానం చేసి వారి ఆశీస్సులు తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్