సుల్తానాబాద్ లో లారీ బీభత్సం

84చూసినవారు
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో శుక్రవారం లారీ బీభత్సం సృష్టించింది. డ్రైవర్ మద్యం మత్తులో లారీ నడపడంతో ద్విచక్ర వాహనాలతోపాటు రోడ్డు వెంట వెళ్తున్న వారి పైకి దూసుకెళ్లి పలువురు గాయపడ్డారు. గాయపడ్డ వారిని హుటాహుటిన చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇద్దరు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్