అవార్డు గ్రహీతలకు మంత్రి అభినందన

73చూసినవారు
అవార్డు గ్రహీతలకు మంత్రి అభినందన
రామగిరి మండలం కల్వచర్లకి చెందిన వ్యవసాయ విస్తరణ అధికారి, ఆదర్శ రైతు యాదగిరి శ్రీనివాస్ ను రాష్ట్ర మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అభినందించారు. తిరుపతిలో బహుజన సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన దక్షణ భారతదేశ 8వ సాహిత్య సమ్మేళనంలో శ్రీనివాస్ జాతీయ కర్షకరత్న అవార్డు, ప్రకృతి వైద్య నిపుణురాలు డాక్టర్ శరణ్య యాదవ్ వైద్య రత్న అవార్డు అకాడమీ జాతీయ అధ్యక్షులు నల్ల రాధాకృష్ణచే అందుకున్నారు.

సంబంధిత పోస్ట్