కథలాపూర్: ఉచిత చేప పిల్లలను పంపిణీ చేసిన ప్రభుత్వ విప్

85చూసినవారు
కథలాపూర్: ఉచిత చేప పిల్లలను పంపిణీ చేసిన ప్రభుత్వ విప్
కథలాపూర్ మండలం తండ్రియాల గ్రామంలోని ఊర చెరువులో తెలంగాణ ప్రభుత్వం, జగిత్యాల జిల్లా మత్స్య శాఖ ఆధ్వర్యంలో ఉచిత చేప పిల్లల పంపిణీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా సోమవారం హాజరై చేప పిల్లలను పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్