బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన మీడియతో మాట్లాడుతూ.. 'త్వరలోనే కేటీఆర్ అక్రమాస్తుల చిట్టా బయటపెడతా. నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. కేటీఆర్ అక్రమ ఆస్తులపై కచ్చితంగా విచారణ జరుపుతామని స్పష్టం చేశారు. హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతం చేస్తారన్న కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. కేంద్రపాలిత ప్రాంతం చేసే ఉద్దేశం బీజేపీకి లేదని క్లారిటీ ఇచ్చారు.