చేప ప్రసాదం పంపిణీకి ప్రత్యేక ఏర్పాట్లు

81చూసినవారు
చేప ప్రసాదం పంపిణీకి ప్రత్యేక ఏర్పాట్లు
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ కు వచ్చే వారి కోసం ఆర్టీసీ 130 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. శనివారం ఉదయం 9గంటలకు ప్రారంభమైన చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం. 24గంటల పాటు సాగనుంది. ఇందుకోసం ప్రభుత్వ యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. 1,60,000 చేప పిల్లలను సిద్ధం చేశారు. చేప మందు పొందేందుకు వచ్చేవారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా 1200 మంది పోలీసులతో బందో బస్త ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్