సెప్టెంబర్ 21న శ్రీలంక అధ్యక్ష ఎన్నికలు

72చూసినవారు
సెప్టెంబర్ 21న శ్రీలంక అధ్యక్ష ఎన్నికలు
శ్రీలంకలో సెప్టెంబర్ 21న దేశ అధ్యక్ష ఎన్నికలు జరగనున్నట్లు అక్కడి ఎన్నికల సంఘం తాజాగా ప్రకటించింది. ఆగస్టు 15 నుంచి నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రారంభం అవుతుందని వెల్లడించింది. ఇక ప్రస్తుత అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే మరోసారి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. ఆయన పదవీ కాలం నవంబర్‌తో ముగియనుంది. అధ్యక్ష పదవికి విజయదాస రాజపక్సే, సజిత్ ప్రేమదాస, శరత్ ఫోన్సెకా తదితరులు సైతం పోటీలో ఉన్నారు.

సంబంధిత పోస్ట్