శ్రీలంక టూర్‌.. టీమ్‌ఇండియా జట్టు ఇదే!

65చూసినవారు
శ్రీలంక టూర్‌.. టీమ్‌ఇండియా జట్టు ఇదే!
జులై 27 నుంచి భారత్‌- శ్రీలంక మధ్య 3 టీ20, 3 వన్డే మ్యాచ్‌ సిరీస్‌లు జరగనున్నాయి. శ్రీలంకలో జరగనున్న ఈ సిరీస్‌ కోసం BCCI భారత జట్టును ప్రకటించింది. టీ20 జట్టు: సూర్య(కెప్టెన్‌), గిల్‌, యశస్వీ, రింకు, రియాన్‌, రిషభ్‌, సంజు, హార్దిక్‌, శివమ్‌, అక్షర్‌, వాషింగ్టన్‌, రవి, అర్ష్‌దీప్‌, ఖలీల్‌, సిరాజ్‌.. వన్డే జట్టు: రోహిత్‌(కెప్టెన్‌), గిల్‌, కోహ్లీ, కేఎల్‌ రాహుల్‌, రిషభ్‌, శ్రేయస్‌, శివమ్‌, కల్దీప్‌, సిరాజ్‌, వాషింగ్టన్‌, అర్ష్‌దీప్‌, రియాన్‌, అక్షర్‌, ఖలీల్‌, హర్షిత్‌ రాణా

సంబంధిత పోస్ట్