నేడు మహాదుర్గ అలంకరణలో శ్రీశైల భ్రమరాంబిక

63చూసినవారు
నేడు మహాదుర్గ అలంకరణలో శ్రీశైల భ్రమరాంబిక
ఏపీలోని శ్రీశైల క్షేత్రంలో ఉగాది బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. 5 రోజులపాటు జరిగే ఉత్సవాల్లో ఇవాళ భ్రమరాంబ అమ్మవారు మహాదుర్గ అలంకరణలో కైలాస వాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. కర్ణాటక, మహారాష్ట్ర భక్తుల ఇలవేల్పు కావడంతో భక్తులు భారీగా తరలి వస్తున్నారు. అలాగే, కాలినడకన వచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు ఈవో పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్