నేడు పాకిస్థాన్‌తో భారత్ ఢీ

78చూసినవారు
నేడు పాకిస్థాన్‌తో భారత్ ఢీ
మహిళా టీ20 ప్రపంచ కప్‌లో భాగంగా నేడు భారత్-పాకిస్థాన్ మధ్య ఆసక్తికర పోరు జరుగనుంది. మధ్యాహ్నం 3.30 గంటలకు దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. న్యూజిలాండ్‌తో శుక్రవారం జరిగిన తమ తొలి మ్యాచ్‌లో భారత్ ఓటమి పాలైంది. సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే భారత్‌కు నేటి మ్యాచ్ కీలకం. ఇక, ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు 15 టీ20లు జరగ్గా భారత్ 12, పాక్ 3 మ్యాచుల్లో విజయం సాధించాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్