లాభాల్లో ముగిసిన స్టాక్‌మార్కెట్‌ సూచీలు

64చూసినవారు
లాభాల్లో ముగిసిన స్టాక్‌మార్కెట్‌ సూచీలు
దేశీయ స్టాక్‌ మార్కెట్లు గురువారం లాభాలతో దూసుకుపోతున్నాయి. ఇవాళ ట్రేడింగ్ ముగిసే సమయానికి నిఫ్టీ 231 పాయింట్లు పెరిగి 22,850 వద్దకు చేరింది. సెన్సెక్స్‌ 785 పాయింట్లు ఎగబాకి 75,168 వద్ద ముగిసింది. HCL టెక్నాలజీస్‌, టెక్‌ మహీంద్రా, SBI, ఇన్ఫోసిస్‌, TCS, ఎల్‌ అండ్‌ టీ, NTPC, విప్రో, భారతీ ఎయిర్‌టెల్‌, టాటా స్టీల్‌ లాభపడ్డాయి. HUL, ఏషియన్‌ పెయింట్స్‌, నెస్లే, ఎం అండ్‌ ఎం షేర్లు నష్టాల్లోకి చేరుకున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్