లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు

73చూసినవారు
లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.21 గంటల సమయంలో సెన్సెక్స్ 112 పాయింట్ల లాభంతో 80,772 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 30 పాయింట్లు పెరిగి 24,616 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్-30 సూచీలో అదానీ పోర్ట్స్, టాటాస్టీల్, బజాజ్ ఫిన్ సర్వ్, NTPC, టైటన్ షేర్లు లాభాల్లో ఉండగా.. నెస్లే ఇండియా, టెక్ మహీంద్రా, సన్ ఫార్మా, టాటా మోటార్స్, టీపీఎస్, ఐటీసీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్