నష్టాల్లో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్ సూచీలు

68చూసినవారు
నష్టాల్లో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్ సూచీలు
భారత స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.15 గంటలకు సెన్సెక్స్ 276.77 పాయింట్లు క్షీణించి 71,206.98 వద్ద, నిఫ్టీ 72.40 పాయింట్లు నష్టపోయి 21,384.30 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. నిఫ్టీలో ఐషర్ మోటార్స్, బజాజ్ ఆటో, నెస్లే ఇండియా, టైటాన్ లాభాల్లో ఉండగా, JSW స్టీల్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ICICI బ్యాంక్, ITC నష్టపోయాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 82.96 వద్ద ఉంది.

సంబంధిత పోస్ట్