ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్లు

59చూసినవారు
ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్లు
బడ్జెట్ నేపథ్యంలో ఉదయం స్వల్ప లాభాల్లో ప్రారంభమైన సూచీలు చివరకు ఫ్లాట్‌‌గా ముగిశాయి. సెన్సెక్స్ 5 పాయింట్ల లాభంతో, నిఫ్టీ 26 పాయింట్ల నష్టంతో ముగిశాయి. సెన్సెక్స్ 30 సూచీలో జొమాటో, ఐటీసీ, హోటల్స్, మారుతీ సుజుకీ, ఐటీసీ, ఎంఅండ్‌ఎం, టైటాన్, ఏషియన్ పెయింట్స్, బజాజ్‌ఫిన్‌సర్వే, ఫైనాన్స్, ఇండస్‌ఇండ్ బ్యాంక్ షేర్లు లాభపడ్డాయి. పవర్‌గ్రీడ్ కార్పొరేషన్, ఎల్‌అండ్‌టీ, ఎన్టీపీసీ, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్ర, అల్ట్రాటెక్ సిమెంట్, అదానీ పోర్ట్స్ షేర్స్ నష్టాల్లో ముగిశాయి.

సంబంధిత పోస్ట్