అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 100 పాయింట్లు నష్టపోయి 73,906 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 46 పాయింట్లు కుంగి 22,455 దగ్గర కొనసాగుతోంది. టెక్ మహీంద్రా, కోటక్ మహీంద్రా బ్యాంక్, టాటా స్టీల్, భారతీ ఎయిర్టెల్, మారుతీ, విప్రో, ఎస్బీఐ పవర్ గ్రిడ్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.