దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం ప్రారంభ సమయంలో సెన్సెక్స్ 196 పాయింట్ల లాభంతో 73,844 వద్ద ట్రేడవుతుండగా.. నిఫ్టీ 64 పాయింట్ల లాభంతో 22,401 వద్ద కొనసాగుతోంది. పవర్ గ్రిడ్, నెస్లే ఇండియా, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఎం అండ్ ఎం, యాక్సిస్ బ్యాంక్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.