ఒకవైపు ఎండలు.. మరో వైపు వానలు

75చూసినవారు
ఒకవైపు ఎండలు.. మరో వైపు వానలు
రెండు తెలుగు రాష్ట్రాలలో ఎండలు మండిపోతుంటే.. కొన్ని రాష్ట్రాలలో మాత్రం భారీ వర్షాలు ఉంటాయని IMD తెలిపింది. AP, TGలలో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటుతుండగా, పలు జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్ జారీచేసింది. రాబోయే ఐదు రోజులు మరింత పెరగనున్నట్లు ప్రకటించింది. అయితే, జమ్మూ కశ్మీర్ నుంచి బీహార్ వరకు, WB , కేరళ, తమిళనాడులో భారీ వర్షాలు ఉంటాయని IMD తెలిపింది. ఈ వర్షాల కారణంగా రెండు తుఫానులు వచ్చే ఛాన్స్ ఉందని ప్రకటించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్