ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయ సముదాయం సూరత్ డైమండ్ బోర్స్- ఎస్డీబీని ప్రధాని నరేంద్ర
మోదీ ఆదివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మాట్లాడుతూ "నేడు ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న టాప్ 10 నగరాల్లో సూరత్ ఉందన్నారు. సూరత్ స్ట్రీట్ ఫుడ్, స్కిల్ డెవలప్మెంట్ వర్క్, ప్రతిదీ అద్భుతంగా ఉంది. సూరత్ను ఒకప్పుడు 'సన్ సిటీ' అని పిలిచేవారు. కానీ నేడు. ప్రజలు ఇక్కడ వారి కృషితో 'డైమండ్ సిటీ'గా మార్చబడిందని ప్రధాని తెలిపారు.