యాదాద్రి: పిడుగు పడి కాలిపోయిన చెట్టు

4680చూసినవారు
తుర్కపల్లి మండలం మంచిరోని మామిండ్ల గ్రామానికి చెందిన కొండం సత్తిరెడ్డి బాయి వద్ద సోమవారం పిడుగు పడి కొబ్బరి చెట్టు పూర్తిగా కాలిపోయింది. ఇవాళ మండల వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. ఒక్కసారిగా పిడుగు పడింది. ఉరుములు, మెరుపులు ఉన్న సమయంలో ప్రజలు చెట్ల కిందకు వెళ్లొద్దని అధికారులు సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్