త‌మిళ‌నాడులోని పూర్వీకుల గ్రామంలో క‌మ‌లా హారిస్ పోస్ట‌ర్లు

75చూసినవారు
అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో డెమోక్ర‌టిక్ అభ్య‌ర్థిగా క‌మ‌లా హారిస్‌ను అధ్య‌క్షుడు జో బైడెన్ బ‌ల‌ప‌రిచిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఆమె పూర్వీకులకు గ్రామమైన త‌మిళ‌నాడు తిరువ‌రూర్ జిల్లాలోని తుల‌సేంద్ర‌పురంలో కమలా హారిస్ పోస్ట‌ర్ల‌ను ఏర్పాటు చేశారు. తమ మద్ధతును కమలా హారిస్‌కు తెలుపుతున్న‌ట్లు ఆ పోస్ట‌ర్‌లో రాశారు. కాగా, తాజా స‌ర్వే ప్రకారం ట్రంప్‌పై 2% తేడాతో క‌మ‌లా హారిస్ లీడ్‌లో ఉన్నారు.

సంబంధిత పోస్ట్