స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన వెంకన్న

60చూసినవారు
స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన వెంకన్న
నల్గొండ పార్లమెంట్ స్వతంత్ర అభ్యర్థిగా మఠంపల్లి మండలం యాతవాకిళ్లకి చెందిన కుక్కల వెంకన్న శనివారం నామినేషన్ వేశారు. నామినేషన్ పత్రాలను నల్లగొండ జిల్లా కలెక్టర్ హరిచందన దాసరికి అందజేశారు. తాను ఎన్నో సామాజిక సేవా కార్యక్రమలు చేశానని, తనను ప్రజలు ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. నేడు ఒక సెట్ నామినేషన్ వేశానని, 25 తేదీ రెండో సెట్ నామినేషన్ వేస్తామని తెలిపారు. రవి, అంజి, వినయ్, నవీన్, శ్రీను పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్