సాగర్ నీటితో అన్ని గ్రామాల చెరువులు నింపాలి - సైదిరెడ్డి

555చూసినవారు
సూర్యాపేట జిల్లాలోని అన్ని గ్రామాల చెరువులనుసాగర్ నీటి ద్వారా నింపాలని నీరు వదలక పోతే రైతులతో కలిసి వచ్చి గేట్లు బద్దలు కొడతామని నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సైదిరెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరించారు. గురువారం సాగర్ కెనాల్ హెడ్ రెగ్యులేటర్ వద్ద నీటిని పరిశీలించి మాట్లాడారు. నీరు లేక గ్రామాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. వెంటనే ప్రభుత్వంగ్రామాల్లో చెరువులు నింపాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్