పీడీగా పదోన్నతి పొందిన నాగేశ్వరరావుకు అభినందనలు

52చూసినవారు
పీడీగా పదోన్నతి పొందిన నాగేశ్వరరావుకు అభినందనలు
నడిగూడ మండలం తెల్లబల్లి హైస్కూల్ లో పీటిగా పనిచేస్తున్న నాగేశ్వరరావు ఫిజికల్ డైరెక్టర్ గా పదోన్నతి పొందడంతో ఆదివారం నడిగూడెం మండల కేంద్రంలో స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వాలీబాల్ అసోసియేషన్ సభ్యులు ఘనంగా అభినందించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ నాగేశ్వరరావు ఫిజికల్ డైరెక్టర్ గా విద్యార్థుల్లో క్రీడల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్