బెతేస్థ ఒహాగ్ చర్చిలో గుడ్ ఫ్రైడే ప్రార్ధనలు

80చూసినవారు
బెతేస్థ ఒహాగ్ చర్చిలో గుడ్ ఫ్రైడే ప్రార్ధనలు
సూర్యాపేట జిల్లా కోదాడ మండల పరిధిలోని గుడిబండ గ్రామంలో శుక్రవారం గుడ్ ఫ్రైడే కావడంతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పాటల ద్వారా దేవుని మహిమ పరిచిన అనంతరం యేసయ్య సిలువలో పలికిన ఏడు మాటలను సంఘస్తులు అందరి చేత చదివించారు. సిలువను గురించిన వాక్యాన్ని యేసయ్య రక్తం ద్వారానే మానవునికి పవిత్రత చేకూరుతుందని ఏడు మాటలు ద్వారా సమస్త మానవాళికి ఎంతో ప్రాముఖ్యత దాగి ఉందని తెలియజేస్తూ ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్